రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
0
రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం నర్మెటలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.